
రాష్ట్రసమాచార కమిషనర్గా సీని యర్ పాత్రికేయుడు వీఎస్కే చక్రవర్తి ఎంపికయ్యారు. ఆయ నకు 21 సంవత్సరాలు పాత్రికే యుడిగా పనిచేసిన అనుభవం ఉంది. ముఖ్యమంత్రి చంద్ర బాబు అధ్యక్షతన ఇటీవల జరిగిన కమిటీ సమావే శంలో చక్రవర్తిని ఈ పదవికి ఎంపిక చేశారు. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఉత్తమ సినీ విమర్శకుడిగా గతంలో నంది అవార్డు అందుకున్నారు.


