
ముంబై మెట్రోరైలులో పుల్-అప్స్ చేసిన బాలీవుడ్ యాక్టర్ వరుణ్ ధవన్కు మెట్రో మేనేజ్మెంట్ ₹500 ఫైన్ వేసింది. న్యూసెన్స్, తమ ఆస్తులను నష్టపర్చేలా ప్రవర్తించినందుకు ఈ ఫైన్ విధించామని MMMOCL తెలిపింది. ట్రైన్లో రాడ్స్ ప్యాసింజర్కు వాకింగ్లో సపోర్ట్ కోసమే తప్ప ఎక్సర్సైజ్, విన్యాసాలకు కాదని ప్రకటించింది. అటు పబ్లిక్ ప్లేసెస్లో బాధ్యతగా ప్రవర్తించాలని వరుణ్ పై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.


