CATEGORY

News

OG హైప్‌కి హెల్త్ అప్సెట్… : సిద్దు జొన్నలగడ్డ

పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి సినిమా మీద ఉన్న అంచనాలు మాములుగా లేవు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, శ్రీయ రెడ్డి వంటి...

హాలీవుడ్ లోకి టాలీవుడ్ దర్శక, నిర్మాత సత్యారెడ్డి

తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో సుధీర్ఘ అనుభవం ఉన్న దర్శక, నిర్మాత సత్యారెడ్డి తాజాగా ఓ భారీ బడ్జెట్ చిత్రంతో హాలీవుడ్ లోకి ప్రవేశించేందుకు సంసిద్దమవుతున్నారు. ఇందులో భాగంగా పాన్ వరల్డ్...

‘ఇట్లు మీ ఎదవ’ టైటిల్ గ్లింప్స్ లాంచ్ చేసిన బుచ్చిబాబు సానా

త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తున్నారు. మన తెలుగు అమ్మాయి సాహితీ అవాంచ హీరోయిన్ గా...

న్యూ లుక్ తో శర్వానంద్

భిన్నమైన సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న చార్మింగ్ స్టార్ శర్వానంద్ ఇటీవల తన కొత్త వెంచర్ OMI ప్రకటించి వార్తల్లోకి వచ్చాడు. అయితే, ఇప్పుడు తాజాగా శర్వానంద్ కొత్త ఫోటోషూట్ ఒకటి రిలీజ్...

సెప్టెంబర్ 25న ఈటీవీ విన్ OTT లో స్ట్రీమింగ్ కాబోతున్న ”మనసులోని మాట”

అజిత్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై పోచంబావి గోపీకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం '' మనసులోని మాట ''. మేదిగిరెడ్డి హనుమంతరెడ్డి నిర్మాత. ధర్మారెడ్డి ,పోచంబావి గోపికృష్ణ ,ఆధ్యాశర్మ , అబిత్ , మహదేవ్ ,పార్వతి...

కిరణ్ అబ్బవరం “K-ర్యాంప్” మూవీ టీజర్

సక్సెస్ ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా "K-ర్యాంప్" టీజర్ రిలీజైంది. ఈ టీజర్ సినిమాలోని హెవీ ఎంటర్ టైన్ మెంట్ కు చిన్న శాంపిల్ చూపించింది. కేరళ బ్యాక్...

“లిటిల్ హార్ట్స్” మూవీ సాధించిన విజయం ఎంతోమంది కొత్త వాళ్లకు స్ఫూర్తినిస్తోంది : విజయ్ దేవరకొండ

మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై...

బైక్‌, కారు న‌డిపేవారు త‌గిన జాగ్ర‌త్తలు తీసుకోవాలి : సాయి దుర్గ తేజ్‌

ప్ర‌జ‌ల్లో రోడ్ రూల్స్ ట్రాఫిక్ రూల్స్‌పై అవ‌గాహ‌న పెంచ‌టానికి, రోడ్డు ప్రమాదాల‌ను అరిక‌ట్ట‌టానికి హైద‌రాబాద్ పోలీసులు ‘ట్రాఫిక్ స‌మ్మిట్ 2025’ను నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా...

ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌

భారత్‌లో తొలిసారి జరుగబోతున్న ఆర్చరీ ప్రీమియర్‌ లీగ్‌(ఏపీఎల్‌)కు గ్లోబ్‌ ఐకాన్‌ రామ్‌చరణ్‌ను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమిస్తున్నట్లు జాతీయ ఆర్చరీ అసోసియేషన్‌(ఏఏఐ) గురువారం అధికారిక ప్రకటనలో పేర్కొంది. న్యూఢిల్లీలోని యుమున స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ వేదికగా...

కొత్త టాలెంట్ ను ప్రోత్సహించనున్న “అగ్ని అవార్డ్స్ 2025”

అవార్డ్స్ ఇచ్చే సంస్థలు కొత్త వారికోసం ఒకటో రెండో కేటగిరీలు పెడుతుంటాయి. కానీ కొత్తవారి ప్రతిభను ప్రోత్సహించేందుకే ఎక్సిక్లూజివ్ గా పురస్కారాలు ఇవ్వబోతోంది "అగ్ని అవార్డ్స్ 2025". ఇండియాలో తొలిసారి సినిమా, టీవీ,...

Latest news